Top Stories

దివ్వెల మాధురి దుమ్ము దులిపేసిన నాగార్జున..

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులను పట్టు వదలకుండా చూసేలా చేసింది. అక్కినేని నాగార్జున ఈసారి హోస్టింగ్‌లో అసలు కాంప్రమైజ్ లేకుండా కంటెస్టెంట్స్ అందరినీ ఉతికి ఆరేశారు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఎత్తిన పాయింట్స్ అన్నింటినీ పట్టుకుని మాట్లాడిన తీరు “ఇదే నిజమైన హోస్టింగ్” అనిపించింది.

ప్రత్యేకంగా దివ్వెల మాధురి, సంజనల ప్రవర్తనపై నాగ్ క్లాస్ మరో లెవెల్‌లో సాగింది. “ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ అందరూ ఒక్కటే” అంటూ వారిని గట్టిగా హెచ్చరించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీతూ చౌదరి విషయంలో కొంత సాఫ్ట్‌గా వ్యవహరించడం కొందరికి అంతగా నచ్చలేదు.

సంజన విషయంలో నాగార్జున గట్టిగా మాట్లాడిన తీరు హైలైట్ అయింది. నోరు అదుపు లేకుండా మాట్లాడడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం ఆమెకు అలవాటైందని ప్రేక్షకుల అభిప్రాయం. అందుకే నాగ్ ఆమెకు “వారం రోజుల పాటు మాట్లాడకూడదు” అనే శిక్ష విధించాడట.

ఇక తనూజ, రాము మధ్య జరిగిన సన్నివేశాన్ని చూపిస్తూ నాగ్ తీర్పు చెప్పిన తీరు కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్‌లో నాగార్జున తన హోస్టింగ్‌ స్కిల్స్‌తో షోని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు అనడంలో సందేహం లేదు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories