Top Stories

ఈనాడు మీద కూడా కేసులు పెట్టాలి!

అప్పుడెప్పుడో వైసీపీ హయాంలో రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడు. ఆ టైంలో కొన్ని మీమ్స్, ట్రోల్స్ చేశారు. ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా కామన్. ఎందుకంటే ఒక లక్ష మంది వరకూ చేస్తారు. వర్మపై కూడా ఎన్నో వేల మీమ్స్, ట్రోల్స్ వచ్చినా ఆయన నవ్వుకొని ఊరుకున్నారు తప్పితే కేసులు పెట్టిన దాఖలాలు లేవు.

అయితే ఇప్పుడు అధికారం మారడంతో చంద్రబాబు సర్కార్ పగ, ప్రతీకారాలతో రగిలిపోతోంది. వర్మ ఎప్పుడో ఏడాది క్రితం చేసిన మీమ్స్, ట్రోల్స్ పై ఏపీ వ్యాప్తంగా కేసులు పెట్టించి అరెస్ట్ లకు సిద్ధమవుతోంది.

అయితే వర్మ మాత్రం వీటికి భయపడకుండా వివిధ టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రత్యర్థులకు కౌంటర్ ఇస్తున్నారు. నేను చేసింది నేరం అయితే ఈనాడు కూడా చేస్తోంది నేరమేనని.. ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచినప్పుడు ఇందిరాగాంధీ, నాదెండ్ల భాస్కర్ రావు కలిసి చేసిన కుట్ర అని ఈనాడు కార్టూన్లు వేసిందని.. అలాంటివి రోజూ వేస్తున్న ఈనాడు మీద ముందు కేసు పెట్టాలని రాంగోపాల్ వర్మ లాజిక్ బయటపెట్టారు. ఇప్పుడది వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories