Top Stories

హవ్వా.. చంద్రబాబును దేకటోడే లేడా?

విజయవాడ వరదలు, కాకినాడ వరదలకు సంబంధించి రూ.6,880 కోట్ల ప్రాథమిక పరిహారం ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఇప్పుడు కేంద్రం ముష్టి 1036 కోట్లు ఏపీకి విడుదల చేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబు 6వేల కోట్లకుపైగా ఇవ్వాలని నివేదిక కూడా సమర్పించారు. బాధితులకు నష్టపరిహారం అందించి బుడమేరును బలోపేతం చేయాలన్నారు.

కానీ కేంద్రం ఇచ్చిన డబ్బులు చూసి చంద్రబాబు సర్కార్ షాక్ అయ్యింది. ఇప్పటి వరకు విజయవాడ వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. తమకు పరిహారం అందలేదని వేలాది మంది వాపోతున్నారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.12,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా కేంద్రం విడుదల చేయలేదు. సరే.. నిన్న మొన్న ఏదైతేనేం.. ఇప్పుడు ఇవ్వాలి కదా! అంటే ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. మంత్రులు నేరుగా కేంద్రాన్ని సంప్రదించినా స్పందించలేదు. తాజాగా మరో రూ.7 వేల కోట్లు విరాళంగా ఇవ్వాలని మంత్రి లేఖ రాశారు.

చంద్రబాబు ఎన్ని లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదన్నారు. ఈ ఫలితాలు కచ్చితంగా పాటించి ప్రధాన కార్యాలయం నుంచి డబ్బులు విడుదల చేస్తే తప్ప పనులు కొనసాగించే పరిస్థితి ఉండదు. సీఎం చంద్రబాబు మెతక వైఖరి వల్లే పనులు జరగడం లేదన్న విమర్శలున్నాయి. తమ పనుల్లో వేగం పెంచాలన్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories