Top Stories

48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్టు సమాచారం. తాజాగా ఓ 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి హెచ్చరికలు జారీ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల తర్వాత కూడా పార్టీ నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎమ్మెల్యేలపై సీఎంవోకు పలు ఫిర్యాదులు చేరినట్టు తెలుస్తోంది.

దీంతో చంద్రబాబు నేరుగా స్పందించి, “మీరే మారతారా? లేక మార్చేయమంటారా?” అంటూ సూటిగా హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాక, ప్రజలతో మమేకం కావడం, ప్రజాదర్బార్లు నిర్వహించడం వంటి అంశాల్లో కూడా ఎమ్మెల్యేల వైఫల్యంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

లోకేష్ కూడా ఇటీవలే ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు చంద్రబాబు చర్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత సీరియస్ వార్నింగ్ తర్వాత, తీరుతెన్నులు మార్చకపోతే ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Trending today

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

Topics

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

Related Articles

Popular Categories