Top Stories

48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్టు సమాచారం. తాజాగా ఓ 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి హెచ్చరికలు జారీ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల తర్వాత కూడా పార్టీ నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎమ్మెల్యేలపై సీఎంవోకు పలు ఫిర్యాదులు చేరినట్టు తెలుస్తోంది.

దీంతో చంద్రబాబు నేరుగా స్పందించి, “మీరే మారతారా? లేక మార్చేయమంటారా?” అంటూ సూటిగా హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాక, ప్రజలతో మమేకం కావడం, ప్రజాదర్బార్లు నిర్వహించడం వంటి అంశాల్లో కూడా ఎమ్మెల్యేల వైఫల్యంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

లోకేష్ కూడా ఇటీవలే ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు చంద్రబాబు చర్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత సీరియస్ వార్నింగ్ తర్వాత, తీరుతెన్నులు మార్చకపోతే ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Trending today

క్లైమాక్స్ కు కథ.. అడకత్తెరలో చంద్రబాబు

క్రిష్ణా జిల్లాలో టిడిపి లో తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు క్లైమాక్స్...

చంద్రబాబును డామినేట్ చేస్తున్న లోకేష్.

ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా మొదలైన నారా లోకేష్ ప్రయాణం ఇప్పుడు...

పాదయాత్రలో అభ్యర్థుల ప్రకటన..  జగన్ సంచలనం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు...

రగిలిపోతున్న దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళం రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ సస్పెండ్ నేత దువ్వాడ...

టీవీ5 సాంబశివ.. చంద్రబాబుపై ఏంటీ మాటలు?

టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద...

Topics

క్లైమాక్స్ కు కథ.. అడకత్తెరలో చంద్రబాబు

క్రిష్ణా జిల్లాలో టిడిపి లో తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు క్లైమాక్స్...

చంద్రబాబును డామినేట్ చేస్తున్న లోకేష్.

ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా మొదలైన నారా లోకేష్ ప్రయాణం ఇప్పుడు...

పాదయాత్రలో అభ్యర్థుల ప్రకటన..  జగన్ సంచలనం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు...

రగిలిపోతున్న దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళం రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ సస్పెండ్ నేత దువ్వాడ...

టీవీ5 సాంబశివ.. చంద్రబాబుపై ఏంటీ మాటలు?

టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద...

టిడిపికి మైనస్… వైసీపీకి ప్లస్

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల తీరు చర్చనీయాంశమైంది. వైయస్సార్...

మీరు నవ్వకండి ఇది జోక్ అనుకుంటారు.

తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో మాటల యుద్ధం ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు...

వెంకటకృష్ణ, సాంబ, వంశీ మా స్టార్ క్యాంపెయినర్లు

మీడియా పక్షపాత ధోరణిపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్...

Related Articles

Popular Categories