Top Stories

అమెరికా వాళ్లకు నాలాగా తుఫాన్లని మేనేజ్ చేయటం తెలియదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ తన టెక్నాలజీ ప్రావీణ్యం, పరిపాలనపై గర్వంగా వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి సూపర్‌పవర్‌ దేశం కూడా తుఫాన్లను సరిగ్గా మేనేజ్ చేయలేదని, అయితే తాను మాత్రం ఏపీలో తుఫాన్ల సమయంలో ప్రజలను, ఆస్తులను సమర్థంగా రక్షించగలిగానని మీడియా సమావేశంలో తెలిపారు.

“నేను వాడే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు… నా లాంటి ప్లానింగ్‌ ఎవరికీ సాధ్యం కాదు” అని చంద్రబాబు గర్వంగా చెప్పడంతో, సోషల్ మీడియాలో మాత్రం వ్యంగ్యాలు వెల్లువెత్తుతున్నాయి.

నెటిజన్లు ఈ వ్యాఖ్యలను పంచుకుంటూ “అలాగే కానీయ్ తాత… నువ్వే తుఫాను ఆపగలవు!” “ఇకపోతే నాసా నిన్ను అడ్వైజర్‌గా తీసుకోవాలి!”.. “తుఫాన్‌ వస్తే బాబు సిగ్నల్‌ ఆఫ్‌ చేస్తాడు!” అంటూ మీమ్స్‌, కామెంట్లతో సోషల్ మీడియాను నింపేశారు.

చంద్రబాబు గతంలోనూ తన టెక్నాలజీ ప్రేమ, విజన్‌ 2020, ఈ-గవర్నెన్స్‌ వంటి అంశాలను తరచూ ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఈసారి అమెరికాను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు కొత్త వినోదాన్ని అందిస్తున్నాయి.

ట్రోల్ వాతావరణం తుఫాన్‌ కంటే ఎక్కువగా వీచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు!

https://x.com/KNandd/status/1983896757877838225

https://x.com/molakalaravi/status/1983929779347661227

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories