Top Stories

చంద్రబాబు చేతుల్లో ప్రభుత్వ ఉద్యోగులు బలి!

దీపావళి పండగను ముందు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు పండగ వాతావరణంలో ఉండాలని అనుకున్నా.. చంద్రబాబు ప్రభుత్వం వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. “ఉద్యోగుల కోసం మేమున్నాం.. సంక్షేమమే మా లక్ష్యం” అని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా తలకిందులు చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించింది. “ఇదే పండగ బహుమతి అనుకోండి” అని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆగ్రహం రేపుతున్నాయి. పచ్చ మీడియా దానిని “మంచి నిర్ణయం” అంటూ ప్రశంసించడమే మరింత అసహనాన్ని కలిగిస్తోంది.

అంతేకాదు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇంటరిమ్ రిలీఫ్ (IR) గురించి కూడా నోరు విప్పలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు కేవలం మాటలకే పరిమితమయ్యాయి.

ఇక సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనం చేసిన RTC ఉద్యోగులపై కూడా భారం వ్యాఖ్యలు చేసి చంద్రబాబు మరోసారి వివాదానికి కారణమయ్యారు. “ప్రభుత్వానికి భారమయ్యారు” అని సీఎం చెప్పిన మాటలు ప్రభుత్వ సిబ్బందికి అవమానకరంగా అనిపిస్తున్నాయి.

ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. “మా హక్కులు అడిగితే భారం అంటారా?” అంటూ చంద్రబాబుపై మండిపడుతున్నాయి. ఒకవైపు పండగ వాతావరణం, మరోవైపు నిరాశ.. ఈ రెండు మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు బలైపోతున్నారు.

ప్రజలతో పాటు ఇప్పుడు ఉద్యోగులూ చంద్రబాబు “మోసం”ను గట్టిగా అనుభవిస్తున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1979760908802162919

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories