Top Stories

ఈటీవీకి రూ.92.04 లక్షలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నీతులు చెబుతూ, మరోవైపు తన అనుకూల మీడియా సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారన్న ఆరోపణలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈటీవీకి భారీ మొత్తంలో నిధులు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత ఏడాది నవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకు ఈటీవీ నిర్వహించిన ‘కార్తీక దీపోత్సవం’ కార్యక్రమానికి ఏకంగా రూ.92.04 లక్షల ప్రజాధనాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించేలా ప్రసారాలు చేశారన్న కారణంతో ఈ చెల్లింపులు జరిపారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమకు జీతాలు రాక, ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారి ఆందోళనలు చేస్తున్నారు. వారికి సాయం చేయడానికి, సమస్య పరిష్కరించడానికి “నిధులు లేవు” అని చెబుతున్న ప్రభుత్వం.. ఈటీవీకి మాత్రం లక్షలు ఎలా కేటాయించిందన్నది ప్రధాన ప్రశ్న.

పొదుపు పాటించాలని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పే చంద్రబాబు, కేవలం తన అనుకూల మీడియాను పోషించడానికే ఈ నిధులు మళ్లించారని ప్రతిపక్షాలు మరియు ప్రజలు మండిపడుతున్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం తన పబ్లిసిటీకి మరియు అనుకూల మీడియా ఆర్థిక ప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఈ ఘటన నిరూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1991027793619288115?s=20

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories