Top Stories

జగన్ ను హీరోను చేసింది చంద్రబాబే

పట్టుమని 11 సీట్లు వచ్చిన జగన్ నిజానికి కనీసం రెండేళ్ల వరకూ బయటకు రారు అనుకున్నారు. కానీ ఆయన్ను బయటకు తీసుకొచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు, కూటమి సర్కార్ దే. ఎన్నో అలివి కానీ హామీలిచ్చి.. ‘నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అంటూ మాయమాటలు చెప్పి గెలిచిన చంద్రబాబు ప్రభుత్వం గెలిచాక మాట మార్చేసింది. అసలు ఖజానా ఖాళీ అని హామీలు అమలు చేయమని నాలుక మడతెట్టేసింది.

దీంతో ప్రజలు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి చేయకుండా దాడులు, హత్యలు చోటు చేసుకుండడంతో ప్రజల తరుఫున జగన్ బయటకు రావాల్సిన ఉద్రిక్త పరిస్థితులను ఇదే కూటమి సర్కార్ సృష్టించింది.

దీంతో విధిలేని పరిస్థితుల్లో జగన్ తన తరుఫున నిలబడ్డ వారి కోసం ప్రజల్లోకి వచ్చాడు. కేవలం ఆరునెలలు తిరగకముందే జగన్ జనంలోకి రావడం.. ఆయనకు విశేష మద్దతు దక్కుతుండడంతో కూటమి సర్కార్ జీర్ణించుకోలేకపోతోంది.

నిజంగా జగన్ ను హీరోను చేసింది చంద్రబాబే. ఈ విషయంలో ఆయన వైఫల్యాలే జగన్ కు ఊపిరి పోశాయి. ప్రతిపక్ష నేతగా బలంగా మార్చాయి. ఇప్పుడు అవే కూటమి సర్కార్ కు శరాఘాతంగా మారాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories