Top Stories

బాబు రిటర్న్ గిఫ్ట్

రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, సామాన్య ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ బయోమెట్రిక్ విధానంలో తరచుగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఈ ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి.

గత జగన్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేవారు. దీంతో ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేదని, ఎటువంటి కష్టాలు లేకుండా రేషన్ పొందే వారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

“ప్రజల కొవ్వు కరిగిస్తున్న చంద్రబాబు… మీరు నాకు ఓటు వేసినందుకే ఇది రిటర్న్ గిఫ్ట్” అంటూ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరుపై సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా పేదల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రేషన్ పంపిణీ విధానం పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రజల కష్టాలు కళ్లకు కడుతున్నాయి..

https://x.com/Anithareddyatp/status/1942057208000491856

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories