Top Stories

బాబు రిటర్న్ గిఫ్ట్

రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, సామాన్య ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ బయోమెట్రిక్ విధానంలో తరచుగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఈ ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి.

గత జగన్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేవారు. దీంతో ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేదని, ఎటువంటి కష్టాలు లేకుండా రేషన్ పొందే వారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

“ప్రజల కొవ్వు కరిగిస్తున్న చంద్రబాబు… మీరు నాకు ఓటు వేసినందుకే ఇది రిటర్న్ గిఫ్ట్” అంటూ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరుపై సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా పేదల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రేషన్ పంపిణీ విధానం పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రజల కష్టాలు కళ్లకు కడుతున్నాయి..

https://x.com/Anithareddyatp/status/1942057208000491856

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories