Top Stories

ఆంధ్రా దివాలా.. జీతాలు లేవు.. బాబు చేతులెత్తేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని సీఎం చంద్రబాబు ఆవేదన చెందాడు.. ఆయన ఇప్పుడే అధికారం చేపట్టినప్పటికీ, దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ వరదలు ముంచేశాయని గగ్గోలు పెట్టాడు. ప్రధానిని డిసైడ్ చేసే హోదాలో ఉన్న చంద్రబాబు తాజాగా.. ‘బడ్జెట్ లేనందున కేంద్రాన్ని సాయం కోరుతున్నాం’ అని తన అసహాయతను బయటపెట్టాడు. దేశాన్ని నడిపిన అనుభవం ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తాను విజనరీ అని సంపద సృష్టిస్తానని అని ఇప్పుడ చేతులు ఎత్తేయడంపై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రాష్ట్రంలో వరదల కారణంగా వందల కోట్ల నష్టం వాటిల్లింది. బాధితుల సంఖ్య ఇప్పటికీ లక్షలకు చేరుకుంది. వారంతా కొన్ని రోజులుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వరద సహాయక చర్యలు ప్రకటించినా అవి అంత దూరం వెళ్లలేదు. మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టలేదు.

కేంద్రం వద్ద వనరులు ఉన్నాయని తాను నమ్ముతున్నానని, అయితే రాష్ట్రంలో పరిస్థితి క్లిష్టంగా ఉందని లేఖ రాస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం జీతాలు చెల్లించడం కూడా కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టి 100 రోజులైనా గడవకముందే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి అన్ని కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చంద్రబాబు మీడియాకు స్పష్టం చేశారు.

ఇక సంపద కల్పన సదస్సులు, ర్యాలీల్లో అమలుకాని వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలకు పునరావాసం కల్పించిన చంద్రబాబు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో సామాజిక పింఛనుతోపాటు ఉద్యోగులు, పింఛనుదారులకు కూడా వేతనాలు అందజేయాలన్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories