Top Stories

పాపం బాలినేని.. షాకిచ్చిన చంద్రబాబు

కీలక సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే అందరికంటే ఎక్కువగా జగన్ ని తప్పు పట్టింది బాలినేనినే. కనీసం దగ్గరి బంధువు అని కూడా ఆయన విమర్శలను తగ్గించలేదు.. పార్టీ ఓటమిని చవిచూడడంతో బాలినేని పార్టీలో తనకున్న గౌరవాన్ని, పదవులను వదులుకున్నారు. ఆ తర్వాత జనసేనలో చేరితే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్ నచ్చి వైసీపీని వీడి బాలినేని జనసేనలో చేరారు. ఎమ్మెల్సీతో మాట్లాడి వెళ్లిపోయారు. అదే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జనసేన తరపున పోటీ చేయాలనుకున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి ఏపీ కేబినెట్‌లో చేరాలనే ఆలోచనలో బాలినేని ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. బాలినేనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని భావించారు. చివరి నిమిషంలో నాగబాబు పేరు గల్లంతైంది. నాగబాబుతో పాటు పవన్ మనసు మార్చుకున్నాడు.

నిజానికి, నాగబాబు రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టాలనుకుంటున్నారు. అయితే తాను బాలినేనికి అవకాశం గురించి ఆలోచిస్తున్నానని చంద్రబాబుకు పవన్ చెప్పారు. అయితే వైసీపీ హయాంలో దూకుడుగా ప్రవర్తించిన కారణంగా బాలినేనిని జగన్‌కు చంద్రబాబు సమీప బంధువుగా భావించారు. కాగా బాలినేని చేరికపై ఒంగోలులో టీడీపీ నేతల నుంచి ప్రతిఘటన కూడా కనిపించింది. అందుకే బాబు ఈ టైంలో బాలినేని కంటే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. నాగబాబులో కొత్త ఆశ చిగురించింది.

ఇప్పుడు ఇరువర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. వైసీపీలోకి వెళ్లలేడు. మళ్లి జనసేనలో కార్యకలాపాలు కొనసాగించలేడు. ఏం చేయాలనే బాధ నాగబాబును వెంటాడుతోంది.. మొత్తం మీద అష్టదిగ్బబంధనాల్లో బాలినేని నలిగిపోతున్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories