Top Stories

Chandrababu : ఆరోగ్యశ్రీకి ‘బాబు’ మంగళం

Chandrababu : అంతన్నాడు.. ఇంతన్నాడు మన చంద్రబాబు చివరకు ఏపీ ప్రజలకు ‘ఆరోగ్య భరోసా’ లేకుండా చేస్తున్నాడు. వైఎస్ఆర్ నాడు కలల పథకంగా ‘ఆరోగ్యశ్రీ’ని ప్రవేశపెట్టారు. ప్రతీ పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పథకంగా తీర్చిదిద్దాడు. అనంతరం ఈ పథకాన్ని ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు అమలు చేశాయి. కానీ నేడు చంద్రబాబు వచ్చి నిధులు లేవంటూ ‘ఆరోగ్యశ్రీ’ని ఎత్తివేసే పెద్ద కుట్రకు తెరతీశారు.

ఆరోగ్యశ్రీకి చంద్రబాబు మంగళం పాడబోతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టును రద్దు చేయబోతున్నాడు. దీన్ని ప్రజలు డబ్బులు కట్టి భీమా విధానంలో కార్పొరేట్ ఆస్పత్రిల్లో చికిత్సలు చేయించుకునేలా చంద్రబాబు మార్చేస్తున్నాడు. డబ్బులు కట్టిన వారికే చికిత్సలు అన్నట్టు.. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు, భీమా కంపెనీలతో భేటి అయ్యారు.

భీమా కంపెనీలకు ఏపీ ప్రజల నుంచి దోచిపెట్టడం.. ప్రజల నుంచి డబ్బులు కట్టి వారికి వైద్యం అందించడం ఈ పథకం ఉద్దేశం. డబ్బులు కట్టకపోతే వారికి వైద్యం అందదు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పేదవాడికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించేందుకు జగన్ నిర్ణయించి అమలు చేశారు. పేదవారి వైద్య ఖర్చులన్నీ భరించాడు. రాష్ట్రంలో 1.35 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాడు. 5.5 లక్షల ఉద్యోగులు.. 3 లక్షల పెన్షనర్లకు ఈహెచ్ఎస్ ఉంది.

అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడు మొత్తం ఆరోగ్యశ్రీకి మంగళం పలికి దీన్ని భీమా విధానంలోకి మార్చడానికి పూనుకోవడంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories