Top Stories

జీతాల్లేవు.. చేతులెత్తేసిన ‘బాబు’

ముచ్చటగా మూడు నెలలు అంతే.. బాబు హనీమూన్ ముగిసింది. ఉద్యోగులకు మూడు నెలల పాటు తమది ‘మంచి ప్రభుత్వం’ అన్నసినిమా చూపించిన బాబు గారు.. ఇప్పుడు చేతులెత్తేసారు.ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు పడకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.

ప్రస్తుతం 5వ తేదీ వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు పడలేదు. కొందరికీ పడుతున్నాయి ఇప్పుడే.. శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు రూ.1500 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు చంద్రబాబు అనుంగ పత్రిక ఆంధ్రజ్యోతి తెలిపింది.

సాయంత్రం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడుతాయా? అని బ్యాంకులు, మొబైల్ పోన్ల చుట్టూ చూస్తున్నారు. కొందరికి పడి ఇంకొందరికీ వేయకపోవడంతో గందరగోళం నెలకొంది.

చంద్రబాబు వద్ద ఖాజానా ఖాళీ అయ్యింది. సంపద సృష్టిస్తానన్న పెద్దమనిషి ఏం సృష్టించకపోవడంతో దమ్మిడి ఆదాయం లేదు. దీంతో ఇప్పటికే సూపర్ 6 పథకాలకు మంగళం పాడిన చంద్రబాబు ఇప్పుడు కనీసం జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి దిగజారాడు.

ఎంతో గొప్పగా విజనరీ అన్న చంద్రబాబు కనీసం జీతాలు కూడా పండుగ నాడు ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. చెడ్డ ప్రభుత్వం అని నినదిస్తున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories