Top Stories

జీతాల్లేవు.. చేతులెత్తేసిన ‘బాబు’

ముచ్చటగా మూడు నెలలు అంతే.. బాబు హనీమూన్ ముగిసింది. ఉద్యోగులకు మూడు నెలల పాటు తమది ‘మంచి ప్రభుత్వం’ అన్నసినిమా చూపించిన బాబు గారు.. ఇప్పుడు చేతులెత్తేసారు.ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు పడకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.

ప్రస్తుతం 5వ తేదీ వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు పడలేదు. కొందరికీ పడుతున్నాయి ఇప్పుడే.. శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు రూ.1500 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు చంద్రబాబు అనుంగ పత్రిక ఆంధ్రజ్యోతి తెలిపింది.

సాయంత్రం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడుతాయా? అని బ్యాంకులు, మొబైల్ పోన్ల చుట్టూ చూస్తున్నారు. కొందరికి పడి ఇంకొందరికీ వేయకపోవడంతో గందరగోళం నెలకొంది.

చంద్రబాబు వద్ద ఖాజానా ఖాళీ అయ్యింది. సంపద సృష్టిస్తానన్న పెద్దమనిషి ఏం సృష్టించకపోవడంతో దమ్మిడి ఆదాయం లేదు. దీంతో ఇప్పటికే సూపర్ 6 పథకాలకు మంగళం పాడిన చంద్రబాబు ఇప్పుడు కనీసం జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి దిగజారాడు.

ఎంతో గొప్పగా విజనరీ అన్న చంద్రబాబు కనీసం జీతాలు కూడా పండుగ నాడు ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. చెడ్డ ప్రభుత్వం అని నినదిస్తున్నారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories