Top Stories

‘బాబు’ గారి కొత్త నాటకం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు. మిర్చి రైతుల సమస్యల గురించి కేంద్రానికి లేఖ రాశారు.

గుంటూరు మిర్చి రైతులు గిట్టుబాటు ధరల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి దిగజారడంతో వారు నిరసన బాట పట్టారు. అయితే, ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరల కోసం ఏదైనా సమీక్ష నిర్వహించారని చెప్పలేం, మంత్రులను అక్కడికి పంపించారన్న వార్తలు లేవు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా రైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. అయినా కూడా ఆయన వెనుకడగా వేయకుండా రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు, మీడియా ద్వారా వాటిని బహిరంగంగా వినిపించారు.

జగన్ పర్యటన ప్రభావం పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం తడిగట్టని కుట్రకు పాల్పడిందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ రైతులను కలిసిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏమాత్రం మద్దతు అందించకుండానే, కేంద్రం నుంచి చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.

Trending today

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

Topics

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

రాయపాటికి అరుణపై వెంకటరెడ్డి వైల్డ్ ఫైర్.. వైరల్ వీడియో

టీవీ చర్చా వేదికలు ప్రస్తుతం రాజకీయ విమర్శలకు, మాటల యుద్ధాలకు కేంద్రంగా...

ఏబీఎన్ వెంకటకృష్ణ.. మళ్లీ ఏసాడు

సీనియర్ జర్నలిస్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్...

బాబు వీడియో చూసి నవ్వితే బాగోదు…. ముందే చెప్తున్నా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ షో ఏదైనా ఉందంటే...

Related Articles

Popular Categories