Top Stories

‘బాబు’ గారి కొత్త నాటకం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు. మిర్చి రైతుల సమస్యల గురించి కేంద్రానికి లేఖ రాశారు.

గుంటూరు మిర్చి రైతులు గిట్టుబాటు ధరల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి దిగజారడంతో వారు నిరసన బాట పట్టారు. అయితే, ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరల కోసం ఏదైనా సమీక్ష నిర్వహించారని చెప్పలేం, మంత్రులను అక్కడికి పంపించారన్న వార్తలు లేవు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా రైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. అయినా కూడా ఆయన వెనుకడగా వేయకుండా రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు, మీడియా ద్వారా వాటిని బహిరంగంగా వినిపించారు.

జగన్ పర్యటన ప్రభావం పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం తడిగట్టని కుట్రకు పాల్పడిందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ రైతులను కలిసిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏమాత్రం మద్దతు అందించకుండానే, కేంద్రం నుంచి చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories