Top Stories

‘బాబు’ గారి కొత్త నాటకం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు. మిర్చి రైతుల సమస్యల గురించి కేంద్రానికి లేఖ రాశారు.

గుంటూరు మిర్చి రైతులు గిట్టుబాటు ధరల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి దిగజారడంతో వారు నిరసన బాట పట్టారు. అయితే, ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరల కోసం ఏదైనా సమీక్ష నిర్వహించారని చెప్పలేం, మంత్రులను అక్కడికి పంపించారన్న వార్తలు లేవు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా రైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. అయినా కూడా ఆయన వెనుకడగా వేయకుండా రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు, మీడియా ద్వారా వాటిని బహిరంగంగా వినిపించారు.

జగన్ పర్యటన ప్రభావం పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం తడిగట్టని కుట్రకు పాల్పడిందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ రైతులను కలిసిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏమాత్రం మద్దతు అందించకుండానే, కేంద్రం నుంచి చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories