Top Stories

నువ్వు చెప్తావ్ బాబూ.. కానీ జగన్ ఇలా చేసి చూపిస్తాడు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో భాగంగా గతంలో రుషికొండపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మంది మార్బలంతో వెళ్లిన చంద్రబాబు నాయుడు భవనంలోని అణువణువును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు భవన నిర్మాణాన్ని అద్భుతమంటూ కీర్తించారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీని ఎక్కడ ఉపయోగించారు అంటూ పేర్కొన్నారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీ ఉపయోగించి ల్యాండ్ స్లైడ్ జరగకుండా, డ్రౌంటింగ్ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ తయారు చేశారంటూ చంద్రబాబు నాయుడు నిర్మాణ తీరును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రూ.450 కోట్ల రూపాయలు వెచ్చించి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేతతోనే ఔరా అనిపించిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ఇది అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఒక్క భవనమైన ఇటువంటిది కట్టావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

వేలకోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు చేశామని చెప్పిన నువ్వు ఇటువంటి భవనం కట్టుకుంటే ఎన్ని గొప్పలు చెప్పుకుంటే వాడుకో అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నువ్వు మాటలు మాత్రమే చెబుతావ్, జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసి చూపిస్తారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నీది మాటల ప్రభుత్వమైతే జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వం అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగును చూడడానికే మీరు క్యూ కడుతున్నారని, కనీసం సిగ్గుపడడం లేదంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories