Top Stories

Revanth Reddy : రైతుల కడుపు మండితే ఇట్లుంటదీ.. వైరల్ వీడియో

Revanth Reddy : గురు శిష్యులే రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారు. అలివికానీ హామీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను మోసం చేసి.. మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అతీగతీ లేదు.. తెలంగాణలో బీఆర్ఎస్ గట్టిగా నిలదీయడంతో ఓ17వేల కోట్లతో రుణమాఫీ చేసేసి మమ అనిపించాడు రేవంత్ రెడ్డి. కానీ బ్యాంకుల్లో రైతులు చేసిన అప్పు అక్షరాల 49 వేల కోట్లు.. 17వేల కోట్లూ ఏమూలకు సరిపోవు..

అందుకే చాలా మంది రైతులకు మూడు విడతలు అయినా కూడా రుణమాఫీ కాలేదు. దీంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు.తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులంతా ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి శవయాత్రను రైతులు ఓ గ్రామంలో నిర్వహించారు. రైతులు.. అసలే కడుపుమండి ఉండడంతో ఇక వారి ఆగ్రహజ్వాలలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. చోద్యం చూస్తూ ముఖ్యమంత్రి శవయాత్రకు సెక్యూరిటీ కల్పించారు.

ముఖ్యమంత్రి శవయాత్రకు పోలీస్ బందోబస్తు నిర్వహించిన వీడియో వైరల్ అవుతోంది. రైతులను ఆపలేక పోలీసులు వెంట వెళ్లిన వీడియో సంచలనమైంది. రేవంత్ రెడ్డి కి వచ్చిన పరిస్థితే ఏపీలో చంద్రబాబుకు రావడం ఖాయం అంటున్నారు. ఇక్కడ కూడా హామీలు అమలు చేయని బాబుకు ఇదే గతి పట్టడం ఖాయమంటున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories