Top Stories

జగన్ మావయ్య కోసం పిల్లలు చేసిన పని.. వీడియో వైరల్

ఆంధ్రుల అభిమాన నేత వైఎస్ జగన్.. ఆయన జన్మదినాన్ని ఈరోజు అంతా పండుగలా చేసుకుంటున్నారు. జగన్ అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రాణం.. జగన్ మావయ్యగా వారు అభిమానిస్తారు. ఎందుకంటే ‘అమ్మ ఒడి ’ అంటూ 15వేల ఆర్థికసాయాన్ని తల్లులకు ఇచ్చారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు అంటూ మార్చి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాడు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ పథకాలు, పాఠశాలలను పడకేయించింది. అందుకే జగన్ లేని లోటు ప్రతీ ఇంట్లో కనపడుతోంది. ప్రతీ విద్యార్థికి సరైన మధ్యాహ్న భోజనం అందడం లేదు.

అందుకే జగన్ బర్త్ డేను ప్రతీ విద్యార్థి.. పిల్లాడు ఒక పండుగలా చేసుకుంటున్నాడు. జగన్ మావయ్య కోసం పిల్లలు భారీ కేకు తెచ్చి కట్ చేయించారు. ఆ కేకును, ఆహారాన్ని తీసుకొచ్చి ప్రతీ ప్యాకెట్ ను పిల్లలకు అందించి వైసీపీ అభిమానులు ఇదో పండుగలా చేశారు.

జగన్ మావయ్య కోసం పిల్లలు చేసిన ఈ పని ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరూ జగన్ పై ప్రేమను చాటుతూ ఈరోజు ఘనంగా జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories