Top Stories

రఘురామ, ఏబీఎన్ వెంకటకృష్ణ మీరు మారరయ్యా

ఒకరేమో దిగ్గజ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ చంద్రబాబుకు భజన చేసే న్యూస్ యాంకర్. ఇంకొకరు ఏమో గిచ్చి కయ్యం పెట్టుకొని వివాదాస్పద రాజకీయ నాయకుడు.. ఈ ఇద్దరూ కలిస్తే దబిడ దిబిడే.. ఈ ఇద్దరూ నిన్న రాత్రి ఏబీఎన్ చానెల్ లో నిర్వహించిన చర్చా వేదికలో కలిశారు వారే ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ, వివాదాస్పద ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు..

నిన్న జగన్ గుంటూరులో వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడ జగన్ కోసం పరితపించిన ఓ బాలికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దాడాడు. సెల్ఫీ ఇచ్చాడు. ఆ బాలిక ఆనందభాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. అందరి గుండెలను తాకింది.. ఏమోషనల్ వీడియో అందరినీ కంటతడి పెట్టించింది.

అయితే ఆ చిన్నారి ప్రేమకు కూడా వక్రభాష్యం చెప్పారు ఈ ఇద్దరు ప్రముఖులు.. ‘బాలనటిని తీసుకొచ్చి అద్భుతంగా జగన్ ముందర నటింపచేశారట.. రూ.15వేలు ఇచ్చి ఆమెతో ఏడిపించారని.. జగన్ కోసం పీఆర్ డ్రామాలు ఆడారని..ఆ ప్రయత్నం నిజంగా గ్రేట్.. ప్రజలు తెలివైనోళ్లు నమ్మరు’ అంటూ రఘురామ దారుణ కామెంట్స్ చేశారు.

దీనికి ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ కూడా ‘జగన్ కు, పీఆర్ టీంకు, మీడియాకు ఇది అలవాటే.. కెమెరాలన్నీ చుట్టూ పెట్టుకొని ప్రతీ మూమెంట్ ను ఒడిసిపట్టి జనంలోకి వదిలారని..ఇదంతా పొలిటికల్ స్టంట్’ అంటూ వెంకటకృష్ణ నోరుపారేసుకున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి ఒక చిన్న పిల్లని ఇలా అనడం ఎంతవరకు సమంజసం అని రఘురామ తీరుపై నెటిజన్లు కడిగేశారు. ఇక వెంకటకృష్ణను అయితే నీకు భగవంతుడు సిగ్గు అనేది పెట్టలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ మారరు అంటూ తిట్టిపోస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories