Top Stories

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు… తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని గాయం మిగిల్చిన రోజు. ఆ రోజు మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోవడం ప్రజలకు తట్టుకోలేని దెబ్బ అయింది.

ప్రజల కోసం బతికిన, వారి సమస్యలను తన సమస్యలుగా మలచుకున్న రాజన్న… నేటికీ ప్రతి ఇంటిలో ఆయన జ్ఞాపకాలు నిండే ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు… ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన సాక్ష్యాలు.

నాయకుడిగా మాత్రమే కాకుండా, తండ్రిగా, బంధువుగా, స్నేహితుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన అరుదైన నేత రాజశేఖర రెడ్డి. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు ప్రజలు “రాజన్న… మళ్లీ పుట్టవా?” అని వేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గమే నేటి తరాలకూ దారిదీపం. రాజన్న ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత.

Trending today

గూగుల్ తో అన్ని ఉద్యోగాలు రావా?

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై భారీ హంగామా సృష్టించిన...

పవన్ పై కాపుల కారాలు మిరియాలు

Pawan Kalyan ం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై...

పిఠాపురం వర్మను డమ్మీని చేసిన పవన్

పిఠాపురం రాజకీయాలు మరోసారి కదలికలోకి వచ్చాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌...

పవన్ మొహం మాడిపోయింది..

ప్రధాని నరేంద్రమోదీ తాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు...

పవన్ ను టీజ్ చేసిన పేర్నినాని..

మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై...

Topics

గూగుల్ తో అన్ని ఉద్యోగాలు రావా?

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై భారీ హంగామా సృష్టించిన...

పవన్ పై కాపుల కారాలు మిరియాలు

Pawan Kalyan ం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై...

పిఠాపురం వర్మను డమ్మీని చేసిన పవన్

పిఠాపురం రాజకీయాలు మరోసారి కదలికలోకి వచ్చాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌...

పవన్ మొహం మాడిపోయింది..

ప్రధాని నరేంద్రమోదీ తాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు...

పవన్ ను టీజ్ చేసిన పేర్నినాని..

మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై...

టీవీ5 సాంబశివరావు “క్లాసిక్ లాంగ్వేజ్”

టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి....

తట్టుకోలేకపోయిన ఏబీఎన్ వెంకటకృష్ణ

కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

టీవీ5 సాంబ ఆన్ ఫైర్

వరంగల్‌ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు,...

Related Articles

Popular Categories