Top Stories

పవన్ శాఖలో రూ.5 లక్షల డిమాండ్.. వైరల్ వీడియో

నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తానని.. ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన ఎంత నిజాయితీ మాటలు చెప్పినా.. స్వయానా ఆయన శాఖలోనే అవినీతి రాజ్యమేలుతుండడం గమనార్హం.

తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఓ అవినీతి దందా వెలుగుచూడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని రావూరివాండ్ల పల్లె,కాయల వాండ్లపల్లెలో అడవి పంది మాసం విక్రయాలు జరుగుతున్నాయని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్, ఫారెస్ట్ గార్డ్ ప్రకాష్,గోపాల్ అక్కడికి చేరుకున్నారు.

ఎవరైతే అడవిపందులను విక్రయించేవారు ఉన్నారో వారి వద్ద అటవీ శాఖ అధికారులు రూ.5 లక్షల డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులే స్వయంగా వీడియోను కూడా రిలీజ్ చేయడం సంచలనమైంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని .. లేకపోతే కేసు బుక్ చేస్తామని బెదిరించినట్లుగా వారు వాపోయారు. ఈ మేరకు బాధితులు అధికారుల లంచం వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. మరి తన శాఖలో జరుగుతున్న ఈ అవినీతి దందాపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తాడు? ఎలాంటి చర్యలు తీసుకుంటాడన్నది వేచిచూడాలి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories