Top Stories

పవన్ శాఖలో రూ.5 లక్షల డిమాండ్.. వైరల్ వీడియో

నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తానని.. ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన ఎంత నిజాయితీ మాటలు చెప్పినా.. స్వయానా ఆయన శాఖలోనే అవినీతి రాజ్యమేలుతుండడం గమనార్హం.

తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఓ అవినీతి దందా వెలుగుచూడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని రావూరివాండ్ల పల్లె,కాయల వాండ్లపల్లెలో అడవి పంది మాసం విక్రయాలు జరుగుతున్నాయని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్, ఫారెస్ట్ గార్డ్ ప్రకాష్,గోపాల్ అక్కడికి చేరుకున్నారు.

ఎవరైతే అడవిపందులను విక్రయించేవారు ఉన్నారో వారి వద్ద అటవీ శాఖ అధికారులు రూ.5 లక్షల డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులే స్వయంగా వీడియోను కూడా రిలీజ్ చేయడం సంచలనమైంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని .. లేకపోతే కేసు బుక్ చేస్తామని బెదిరించినట్లుగా వారు వాపోయారు. ఈ మేరకు బాధితులు అధికారుల లంచం వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. మరి తన శాఖలో జరుగుతున్న ఈ అవినీతి దందాపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తాడు? ఎలాంటి చర్యలు తీసుకుంటాడన్నది వేచిచూడాలి.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories