Top Stories

చంద్రబాబు కోపం వస్తే ఎట్టా ఉంటుందో తెలుసా?

చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ, స్పష్టత, వేగం అని టీడీపీ వాళ్లు అనుకుంటారు. కానీ అంతకుమించిన చాదస్తం వచ్చేసింది. బహుషా వృద్ధాప్యం పెరుగుతున్న దృష్ట్యా బాబులో ఈ అసహనం ఎక్కువైనట్టుగా కనిపిస్తోందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పని అయినా ఆయనకు నచ్చినట్టే పద్ధతి ప్రకారం జరగాలనుకుంటారు. అభివృద్ధి నిరంతరం సాగాలని, అధికారులు విషయానికి మాత్రమే పరిమితమై మాట్లాడాలని ఆయన ఆశిస్తారు. అవసరం లేని ఉపన్యాసాలు, ఓవర్‌స్మార్ట్‌నెస్‌ను ఆయన అస్సలు సహించరు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇదే స్పష్టమైంది. ఎగ్జిబిషన్‌ను అధికారులు ఉపన్యాసంలా వివరించగా, “నేను అడిగింది చెప్పండి చాలు… ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి” అంటూ చంద్రబాబు వెంటనే స్పందించారు. ఇది కోపం కంటే కూడా సమయ విలువ, ప్రజల అవసరాల పట్ల ఉన్న కట్టుబాటే అని చెప్పాలి.

ఈ ఘటనను వైసీపీ అనుకూల సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. కానీ వాస్తవం ఏమిటంటే చంద్రబాబు ఆగ్రహం ఫస్ట్రేషన్ ఈ మధ్య బాగా పెరిగిపోతోందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2015286455980188018?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories