Top Stories

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

 

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు రాసిన అభ్యర్థులు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా మెరిట్ లిస్ట్ ప్రకటించి, అర్హులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవడం ఆనవాయితీ. కానీ ఈసారి ప్రభుత్వం మెరిట్ లిస్ట్‌ను ప్రకటించకుండానే కొందరికి కాల్ లెటర్లు జారీ చేసింది. 85 మార్కులకుపైగా సాధించిన అభ్యర్థులు పక్కన పడిపోగా, కేవలం 37 మార్కులు తెచ్చుకున్న వారికీ ఉద్యోగాలు దక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాలపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో తమ వేదనను పంచుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, వెంటనే పూర్తి మెరిట్ లిస్ట్‌ను పారదర్శకంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఉద్యోగం అనేది నిరుద్యోగుల కల. ఆ కలను సాకారం చేసాల్సిన DSC ప్రక్రియ అవినీతి ఆరోపణలతో కమ్ముకుపోవడం ప్రభుత్వ విశ్వసనీయతకు పెద్ద సవాల్‌గా మారింది. సమయానికి స్పందించకపోతే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories