Top Stories

దువ్వాడ.. ఈ రేంజ్ లో దువ్వేశావా? వైరల్ వీడియో

దువ్వాడ శ్రీనివాస్- ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించారు. శ్రీనివాస్ – మాధురి ఎలక్ట్రికల్ స్కూటర్ పై హత్తుకొని ప్రయాణించిన యాడ్ వైరల్ అవుతోంది. . శ్రీనివాస్ వెనుక కూర్చున్న మాధురి అతన్ని కౌగిలించుకుంది. శ్రీనివాస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వేగంగా నడుపుతున్నాడు. దీని తర్వాత, మాధురి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా నడిపింది. అయితే ఈ రెండు ఎపిసోడ్‌లు అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించాయి. దీంతో వారిద్దరికీ పేరు వచ్చింది. ఈ కారణంగా, ప్రచార వీడియోలను రూపొందించడానికి చాలా కంపెనీలు దీనిని ఉపయోగిస్తాయి. ఓ ఎలక్ట్రికల్ కంపెనీ వారితో వాణిజ్య ప్రకటన చేసింది. కంపెనీ వారిద్దరికీ భారీ సెటిల్మెంట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ జంటగా కంపెనీ ప్రచారం చేశారు.

అయితే మొన్నటి వరకు తాము విడివిడిగా జీవిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మాధురి మొదటి భర్త నుంచి విడిపోగా, శ్రీనివాస్ కూడా మొదటి భార్య నుంచి పూర్తిగా విడిపోయాడు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories