Top Stories

‘నాని’ల దెబ్బకు ‘టీవీ5 మూర్తికి’ జ్ఞానోదయం

‘టీవీ5 మూర్తికి’ జ్ఞానోదయం అయ్యింది. ఇన్నాళ్లు తిరుమల లడ్డూపై టీడీపీ, ఎల్లోమీడియా చేసిన యాగీ అంతా ఇంతాకాదు.. చంద్రబాబు ఏకంగా జాతీయ మీడియాను మేనేజ్ చేసి మరీ దీన్ని ఒక జాతీయ అంశంగా చిత్రీకరించి అందరి హిందు భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. వైసీపీపై నెపం వేశాడు.

కానీ ఇప్పుడు జగన్ తోపాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని బయటకు వచ్చి పవన్, చంద్రబాబు బండారం బయటపెట్టడం.. నిజాలు చెప్పడంతో ఎక్కడ తమ పరువు పోతుందని గ్రహించిన ఎల్లో మీడియా తట్టాబుట్టా సర్దేసుకుంటోంది.

ఈ క్రమంలోనూ ప్రతీరోజు చర్చ పెట్టిన ఎల్లో మీడియా బ్యాచ్ ఇప్పుడు మాత్రం చేతులెత్తేసింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని దెబ్బకు ఇక తిరుమల లడ్డూపై మరింత చర్చ అనవసరం అని.. ఇది తమకే మైనస్ అవుతుందని గ్రహించి ఇక తిరుమల లడ్డూపై మాట్లాడమంటూ టీవీ5 మూర్తి టీవీ వేదికగా ప్రకటించాడు.

ఎవరైనా ఎదురుతిరిగేంత వరకూ ఈ ఎల్లో మీడియా ఆటలు సాగుతాయి. గట్టిగా నిలబడేసరికి ఇప్పుడు అన్నింటిని మీడియా మూసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు పచ్చబ్యాచ్ కు ఇదే అర్థమైంది. టీవీ5 మూర్తి కి జ్ఞానోదయమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories