Top Stories

ఎవర్‌గ్రీన్ సీన్.. విజయమ్మ-జగన్ కలయిక

వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమం ఒక ప్రత్యేక దృశ్యానికి వేదికైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన తల్లి విజయమ్మ కలిసి నివాళులర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో ఆస్తి వివాదాల కారణంగా కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తుండగా, విజయమ్మ తన కుమారుడు జగన్‌ను, కోడలు భారతిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం ఆ వార్తలకు ముగింపు పలికింది.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ కలయిక ప్రత్యర్థుల విమర్శలకు సమాధానమని వైఎస్సార్‌సీపీ నేతలు భావిస్తున్నారు. ఇకపై షర్మిలతో కూడానూ సయోధ్య సాధ్యమైతే కుటుంబం పూర్తి ఐక్యత సాధిస్తుందని నాయకులు ఆశిస్తున్నారు.

https://x.com/katthiteesukor1/status/1962787388855554101

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories