Top Stories

అట్లుంటదీ జగన్ తోని.. గూస్ బాంబ్స్ ‘జడ’ వీడియో

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రజలే స్వయంగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపిస్తారని ప్రముఖ మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ జోస్యం చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. గత ఎన్నికల్లో తప్పుడు హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి గద్దెనెక్కారని ఆయన ఆరోపించారు. వారి పాలనలో ప్రజలు తీవ్రంగా నిరాశ చెందారని, అందుకే రాబోయే ఎన్నికల్లో వారు ఖచ్చితంగా ఓడిపోతారని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఆయన ఎలాంటి ప్రచారం చేయకపోయినా ప్రజలే ఆయనను గెలిపిస్తారని జడ శ్రవణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ తన పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కడతారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంకా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. కౌంటింగ్ మిషన్లలో జగన్ మెజారిటీ పెరుగుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకుని దేశం విడిచి పారిపోవడం ఖాయమని జడ శ్రవణ్ కుమార్ తేల్చి చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తే.. రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్థమవుతోంది.

మొత్తానికి మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

వీడియో

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories