Top Stories

సోషల్‌మీడియాను శాసిస్తున్న జీబ్లీ.. గంటలోనే 10 లక్షల యూజర్లు చాట్‌జీపీటీలో చేరిక!

సోషల్‌మీడియాలో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్) వంటి ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లోకి లాగిన్‌ అయితే, మొత్తం ఫీడ్‌ జీబ్లీ స్టైల్‌ ఫోటోలతో నిండిపోయినట్లు కనిపిస్తోంది.

ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం ఓపెన్‌ఏఐ తాజాగా చాట్‌జీపీటీలో జీబ్లీ (Ghibli) స్టూడియో స్టైల్‌ను ప్రవేశపెట్టడం. ఈ కొత్త ఆప్షన్‌ ద్వారా, వినియోగదారులు తమ ఫోటోలను జపాన్‌ అనిమేషన్‌ స్టూడియో ‘స్టూడియో జీబ్లీ’ తరహాలో మారుస్తూ, వాటిని సోషల్‌మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. ఈ స్టైల్‌ వినియోగదారుల నుంచి భారీ స్పందన అందుకుంటోంది.

ఈ ట్రెండ్‌ ప్రభావంతో చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. కేవలం ఒక గంటలోనే 10 లక్షల మంది కొత్తగా చేరినట్లు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) తెలిపారు. ఆయన ఈ విషయాన్ని ఎక్స్‌ (Twitter) వేదికగా వెల్లడిస్తూ, ఈ విపరీతమైన వృద్ధిని అద్భుతంగా పేర్కొన్నారు.

శామ్‌ ఆల్ట్‌మన్‌ మరో ఆసక్తికర విషయాన్ని గుర్తుచేశారు. రెండు సంవత్సరాల క్రితం చాట్‌జీపీటీ మొదటిసారి విడుదలైనప్పుడు, 1 మిలియన్‌ (10 లక్షల) యూజర్లు చేరడానికి ఐదు రోజులు పట్టింది. కానీ ఇప్పుడు గంటలోనే 1 మిలియన్‌ యూజర్లు చేరడం అద్భుతమని అన్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories