Top Stories

అల్లు అరవింద్‌కు GHMC నోటీసులు

 

ఇటీవలే తన తల్లి అల్లు కనకరత్నమ్మను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న అల్లు కుటుంబానికి మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్‌పై GHMC అక్రమ నిర్మాణం ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతి ప్రకారం ఆ భవనం కేవలం మూడు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించాల్సి ఉండగా, అదనంగా పెంట్‌హౌస్‌ను కట్టినట్లు గుర్తించారు. దీనిపై GHMC వెంటనే చర్యలు తీసుకుంటూ నోటీసులు పంపింది.

ఇప్పటికీ అల్లు అరవింద్ స్పందించకపోయినా, ఆ పెంట్‌హౌస్‌ను కూల్చివేయాలా, లేక GHMC నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నం చేయాలా, లేక న్యాయపరమైన మార్గం ఎంచుకోవాలా అన్నది చూడాలి.

కుటుంబం మొత్తం తీవ్ర బాధలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి సమస్య రావడం అల్లు ఫ్యామిలీకి మరింత కఠినంగా మారింది. అయితే ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఉన్న అల్లు అరవింద్ ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Trending today

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

చంద్రబాబు కంటే పవన్ డేంజర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ...

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు...

మాచర్ల రాజకీయ హత్య: అసలేం జరిగింది?

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక రాజకీయ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర...

Topics

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

చంద్రబాబు కంటే పవన్ డేంజర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ...

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు...

మాచర్ల రాజకీయ హత్య: అసలేం జరిగింది?

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక రాజకీయ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర...

లోకేష్ భజన కొంప ముంచుతోందా?

రాజకీయాల్లో భజన ఎప్పుడూ ఉండే అంశమే. నాయకుల దృష్టిలో పడేందుకు కొందరు...

జగన్ వస్తే ఇట్లుంటదీ

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం...

ఎండలను 10 డిగ్రీలు తగ్గించాలని చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసిన...

Related Articles

Popular Categories