Top Stories

ఈ బాలుడిని బతకనివ్వవా ‘బాబు’

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలుడు వెక్కివెక్కి ఏడ్చిన తీరు అక్కడి వారందరినీ కదిలించింది. తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని అధికారులు కాలువలో పడేశారని, తమను బతకనివ్వడం లేదని ఆ చిన్నారి కన్నీళ్లతో గోడు వెళ్లబోసుకున్నాడు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ తల్లి టిఫిన్ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవారని, అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ బండిని తొలగించారని బాలుడు యశ్వంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. “ఇది మంచి ప్రభుత్వం కాదు.. మధ్యతరగతి ప్రజలను ఏడిపించే ప్రభుత్వం” అంటూ ఆవేదనతో మాట్లాడాడు.

యశ్వంత్ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పటికీ, వారి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని తెలిపాడు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, వైద్యం కోసం తన తల్లి టిఫిన్ బండి పెట్టుకుని ఎంతో కష్టపడుతోందని కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ బండిని కూడా తొలగించడంతో తమ పరిస్థితి ఏమిటని ఆ చిన్నారి దిగులు చెందాడు.

ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందించి, తమ తల్లికి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని యశ్వంత్ విజ్ఞప్తి చేశాడు. “ఈ బాలుడి కన్నీటి కష్టం నీకు కనిపించడం లేదా చంద్రబాబు?” అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నట్లు ఈ దృశ్యం కనిపించింది. ఓ చిన్నారి ఆవేదనకు అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/YSRCParty/status/1939921017209770444

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories