Top Stories

మళ్లీ సనాతన దీక్ష చేసే టైం వచ్చింది ‘పవనన్నా’.. ఇదీ చూడు!

తిరుమలలో ఏదో జరిగిందని.. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఇప్పటికీ కూడా దాని మీద ఆధారాలు సేకరించలేదు. ఎవరినీ అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ మైలేజ్ కోసం ఇలా ఆరోపించినట్టుగా అర్థమవుతోంది.

తిరుమలలో వేంకటేశ్వరుడి ప్రసాదానికి ఇలా అయితే గొంతు చించుకొన్న పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఏకంగా విశాఖలో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అందరిముందే సుత్తెలతో పగులకొట్టి మరీ పక్కనపెట్టేశారు.

2025 జనవరి 24న విశాఖలో ఘోరమైన అపచారం జరిగింది. విశాఖపట్నంలోని సీతమ్మధార రెవిన్యూ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని జీవీఎంసీ అధికారుల కూలగొట్టడం కలకలం రేపింది.

ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇతర మతాల వారిపై కనీసం ప్రహరీ గోడ కూడా కూలగొట్టడానికి వెళ్లని మున్సిపల్ అధికారులు.. హిందూ దేవుళ్ల విషయంలో ఇంతటి ఘోరమైన అపచారానికి పూనుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తిరుమలలో లాగానే మెట్లు కడిగి సనాతన దీక్ష చేపట్టి పాప పరిహారం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన ప్రభుత్వంలో జరిగిన ఈ ఘోరానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాడోనని నిలదీస్తున్నారు. మరి ఇది విశాఖలోనే జరిగిందా? నెటిజన్లు కావాలనే వీడియో రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories