Top Stories

వచ్చేశాడురా ‘బాబు’

 

అమరావతి పనులపై గోదావరి యాసలో ఓ యువకుడు వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణంపై అనుసరిస్తున్న విధానాలపై అతను ఘాటుగా స్పందించాడు.

“ఫేస్ 1 పనులు పూర్తి కాకముందే, ఫేస్ 2 భూసేకరణ పేరుతో అమరావతిలో ఇంకొన్ని భూముల్ని రైతుల కాన్నుంచి లాక్కొని, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఇంకొన్ని అప్పులు చేసి, ఫేస్ 1 పూర్తి చేయాలని బాబు స్కెచ్ గీసిండంట కదా!” అంటూ యువకుడు తన గోదావరి యాసలో ఆరోపణలు గుప్పించాడు.

రైతుల భూములను లాక్కోవడంపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. “ఫేస్ 1 కోసం ఫేస్ 2, ఫేస్ 2 కోసం ఫేస్ 3 అంటూ అమరావతి కోసం చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నడు. రైతుల భూములు లాక్కుంటే వాళ్లు ఎట్లా తింటారు? ఎట్లా బతుకుతారు?” అంటూ ప్రశ్నించాడు. ఈ అప్పులతో బాబు చేస్తున్నది స్కామ్ అంటూ యువకుడు సెటైర్లు వేశాడు. అతని మాటలు రైతుల ఆవేదనను, పాలకుల తీరుపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

https://x.com/Neninthae_/status/1946409870606975453

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories