Top Stories

హోంమంత్రి అనిత అక్కా.. ఇటు చూడు!

ఏపీ హోంమంత్రి గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అనిత.. అస్సలు ఆధారాలు లేకుండా.. తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడడం టీడీపీని ఇరుకునపెడుతోంది. అనిత మాటలు కూటమి సర్కార్ కే ఎసరు పెడుతున్నాయి.

తిరుమల లడ్డూ నెపాన్ని చంద్రబాబు చాకచక్యంగా వైసీపీపై నెట్టేశారు. జగన్ ను దోషిగా చూపాలని చూశారు. లడ్డూ లో జంతువుల కొవ్వు కలిసిందని రాజేశారు. అయితే అది చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగిన వ్యవహారమని వైసీపీ ఫోకస్ చేయడంతో నాలుక కరుచుకున్నారు. తన 100 రోజుల పాలన వైఫల్యాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఈ తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయంగా వాడుకున్నారు.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోని హోంమంత్రి అనితక్క అయితే రెచ్చిపోతున్నారు. అసలు తిరుమల లడ్డూను జగన్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఆయన అసలు తిరుమల దేవాలయంలో అక్షింతలు కూడా వేసుకోకుండా తీసివేస్తారంటూ నోరుపారేసుకున్నారు.

అయితే హోంమంత్రి అనిత మాటలకు నెటిజన్లు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.జగన్ తిరుమల దేవాలయంలో లడ్డూ ప్రసాదం తిన్న వీడియోలను.. ఆయన తలపై అక్షింతలు ఉన్న వీడియోలను అనితకు ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. అనితక్క ఇప్పటికైనా నువ్వు అసత్యాలు మానుకో అంటూ హితవు పలుకుతున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories