Top Stories

చంద్రబాబును ఆకట్టుకున్న ఐఏఎస్ అధికారి

అమరావతిలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించినట్లు చెప్పారు.

సదస్సులో ప్రధానంగా పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష జరిగింది. కొన్ని పట్టణాలు, గ్రామాలలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు లేకపోవడం వల్ల ప్రణాళికలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనిపై కృష్ణ తేజ ప్రతిపాదనలు సిద్ధం చేసి మేజర్ పంచాయతీలలో కంట్రీ ప్లానింగ్ అథారిటీ ఏర్పాటుకు సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పంచాయితీ గ్రేడింగ్లలో కొత్త సంస్కరణలు, మండల కేంద్రాలను గ్రేడ్1 1, స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించడం, 250 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని తెలిపాడు.

దీన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఆలోచన బాగుందని, పట్టణాల మాదిరిగానే రూర్బన్ మిషన్ విధానంలో అమలు చేయాలని తెలిపారు. కొత్త ఆలోచనలకు తెరవ  చూపుతూ, కృష్ణ తేజ ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించిన విషయం ప్రత్యేకం.

ఈ విధంగా ఒక IAS అధికారి ప్రతిపాదనకు రాష్ట్ర నేతలు వెంటనే స్పందించడం, కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం అమరావతి సదస్సులో ప్రత్యేకంగా గుర్తింపబడింది.

Trending today

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

Topics

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Related Articles

Popular Categories