Top Stories

పోతే పో.. ఆ సీనియర్ కు తేల్చి చెప్పిన జగన్?!

 

 

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై సీఎం జగన్ కఠినంగా వ్యవహరించినట్లు సమాచారం. పార్టీలో కొనసాగుతున్నా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్‌గా వ్యవహరిస్తున్న ధర్మానపై జగన్ విసుగుపడ్డారని అంటున్నారు. “ఉంటే ఉండు.. లేకుంటే వెళ్లిపో” అని స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ధర్మాన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తో మొదలై, వైసీపీలో కొనసాగుతున్నా ఆయన వైఖరి ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉందని విశ్లేషకుల అభిప్రాయం. 2019లో గెలిచినా మంత్రి పదవి రాకపోవడంతోనే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. తాజాగా 2024లో భారీ ఓటమి తర్వాత మరింత సైలెంట్ అయ్యారు.

అదే సమయంలో ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కానీ ధర్మాన ప్రసాదరావు నుంచి ఆశించిన సహకారం లేకపోవడంతో జగన్ ఈసారి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ధర్మాన బయటకు వెళితే శ్రీకాకుళం రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories