Top Stories

దువ్వాడకు ‘జగన్’ వరమా?

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత నేతల్లో కొందరు పార్టీని వీడగా, మరికొందరు మౌనం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ధర్మాన, కింజరాపు కుటుంబాలపై నేరుగా ఆరోపణలు చేస్తూ దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి విధేయుడునేనని, త్వరలోనే మళ్లీ పార్టీలోకి వస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు, పార్టీ నుంచి బహిష్కరించాలంటే చేసేయమని సవాల్ విసరడం ఆయనకు జగన్ వర్గం వెన్నుదన్నుగా ఉందన్న అనుమానాలకు బలమిస్తోంది.

రాజకీయ జీవితంలో దూకుడే ఆయుధంగా మారిన దువ్వాడ, ఇప్పుడు ప్రత్యక్షంగా ధర్మాన సోదరులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ధర్మాన–కింజరాపు కుటుంబాల ‘సెట్టింగ్’ గురించి ఆరోపణలు చేసి, తానే సామాజిక వర్గ బలం వెనకబెట్టుకున్నానని సంకేతాలు ఇస్తున్నారు.

ఇకపోతే, పార్టీ లోపల కూడా ధర్మాన సోదరులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపితో అవగాహన ఉందని జగన్ భావిస్తున్నారని సమాచారం. అందుకే ప్రత్యామ్నాయంగా దువ్వాడ శ్రీనివాస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. త్వరలో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

అంతిమంగా, దువ్వాడపై జగన్ ఆశలు పెట్టుకున్నారా? లేక ఇది కేవలం రాజకీయ మైండ్‌గేమ్ మాత్రమేనా? అన్నది చూడాలి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories