Top Stories

పవన్ కళ్యాణ్ పై పిఠాపురం ప్రజలు ఆగ్రహం

పవన్ కళ్యాణ్ చెప్పింది శ్రీరంగనీతులు.. ఇప్పుడు కనీసం పిఠాపురం వైపు చూడడం లేదట.. తుఫాన్ భారీ వర్షాలకు ఏపీలోని ఉత్తరాంధ్ర వణుకుతోంది. వరదతో పేదలు, గుడిసెవాసులు, చిన్న ఇంటి వరకూ భిక్కుభిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చాలా మంది వరదల వల్ల నీరు చేరి నిరాశ్రయులుగా మారారు.

ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కనీసం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలను కనీసం డిప్యూటీ సీఎంగా కూడా ఆదుకోవడం లేదు.

పవన్ కళ్యాణ్ తమను ఇంత కష్టాల్లో వదిలేసి సింగపూర్, అసెంబ్లీ అంటూ ఫోజులు కొడుతున్నాడని.. భారీ డైలాగులు వల్లెవేస్తున్నాడని పిఠాపురం ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.

వరదలు వల్ల నిరాశ్రయాలుగా మారామని పిఠాపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ఎప్పుడు కూలిపోతాయో తెలియని గుడిసెలు ఇళ్లలో ఉంటున్నామని.. వరదలకు కూలిపోతాయని భయమేస్తోందని.. వరదలకు పాములు, తేల్లు సహా ఎన్నో వస్తున్నాయని ప్రాణం భయం ఉందని.. పవన్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

పిఠాపురం ప్రజల ఆగ్రహం వీడియోలను నెటిజన్లు బయటపెట్టి పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. గెలిచాక పిఠాపురం వాసులు గుర్తుకురావడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories