Top Stories

Pawan Kalyan : పవన్ కళ్యాన్ 151 కోట్లు ఖర్చు పెట్టాడు.. అడ్డంగా బుక్ చేసిన ‘జడ’

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కల్యాణ్ నీతిగా నిజాయితీగా గెలవలేదా? డబ్బులు కోట్లు విదజల్లి గెలిచాడా? ప్రముఖ అనలిస్ట్, మాజీ న్యాయమూర్తి జడశ్రవణ్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనమయ్యాయి. పవన్ గెలుపుపై అనుమానాలకు బీజం వేస్తున్నాయి.

గత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయాడు పవన్. అందుకే ఈసారి చంద్రబాబు టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లాడు. ఓట్లు చీలకుండా తక్కువ సీట్లు తీసుకొని పోటీచేశారు. అన్నింట్లోనూ గెలిచాడు. అయితే పవన్ గెలిచాడు అనేకంటే టీడీపీ వల్ల బతికిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతంగా గెలిచే అర్హత లేకనే ఇలా పవన్ పొత్తులతో నెగ్గుకు వచ్చాడన్న ఆరోపణలున్నాయి.

అయితే ఎన్నికలకు ముందు వరుసగా నాలుగు సినిమాలు ఒప్పుకొని కొన్ని రిలీజ్ కూడా చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాల ద్వారా ఏకంగా రూ.150 కోట్లను నిర్మాతల నుంచి తీసుకున్నాడని.. వాటిని మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు పంచి గెలిచాడని బాంబు పేల్చాడు మాజీ జడ్జి జడ శ్రావణ్..

నిక్కచ్చిగా మాట్లాడే జడ శ్రవణ్.. నిజానికి టీడీపీ కూటమికి సపోర్టుగా వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు మాట్లాడేవాడు. ఆయన మాటలకు విశ్వసనీయత ఉండేది. అలాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 150 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాడని.. కావాలంటే వేంకటేశ్వరస్వామి, వారాహి అమ్మవారి మీద ప్రమాణ చేసి నేను ఖర్చు పెట్టలేదని అనమనండి అంటూ సవాల్ చేశారు జడ శ్రావణ్. అలా చేస్తే తాను ఇక జీవితంలో పవన్ పేరు ఎత్తను అంటూ తొడగొట్టారు. దీంతో చూస్తుంటే పవన్ కళ్యాణ్ నిజంగానే అన్ని కోట్లు పెట్టి గెలిచాడా? అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడొచ్చు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories