Top Stories

వైరల్ మంత్రి నిమ్మలకు రాడ్ దింపేసిన జాఫర్.. వైరల్ వీడియో

బుడమేరు వరద వచ్చి విజయవాడ మునిగిపోయింది. సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్వయంగా బాధితులే ఆరోపించారు. కనీసం తాగడానికి నీరు, తినడానికి బిస్కెట్లు కూడా అందలేదని ఆరోపించారు. నీట మునిగి సర్వం కోల్పోయిన బాధితుల విమర్శలు వైరల్ అయ్యాయి.

అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ బుడమేరు పాపంజగన్ దేనని మొత్తం తమ పాపాన్ని జగన్ పై నెట్టేసింది. ఎంత దారుణమంటే ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.18వేలు అంటూ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆ తర్వాత అసలు ఆ హామీనే నెరవేర్చలేకపోయాడు. ఇప్పటికీ దాటవేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు మొత్తం జగనే కారణమని వాదిస్తున్నాడు.

అయితే అందరూ వదిలినా వివాదాస్పద జర్నలిస్టు జాఫర్ ఈ విషయాన్ని వదలడం లేదు. తాజాగా మంత్రి నిమ్మలతో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇందులో బుడమేరు వరద పాపం మీదేనని జాఫర్ సూటిగా ప్రశ్నించాడు. కానీ నిమ్మల కూడా దీనికి ‘ఇది జగన్ మోహన్ రెడ్డి పాపమే.. బుడమేరుకు శాపంగా మారింది’ అని అన్నాడు.

దీనిపై జాఫర్ ‘తాను పరిశోధన చేశానని.. ఇది 15 ఏళ్ల నుంచి చేసిన పాపమని.. మీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన నిర్వాకమని.. దీనికి జగన్ కు ఏంటి సంబంధం అంటూ చెడుగుడు ఆడేశాడు. దీంతో మంత్రి నిమ్మల నోట మాట రాలేకుండా పోయింది.. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories