Top Stories

జగన్ బెస్ట్.. బాబు వేస్ట్ : ABN RK

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కాగ్ సంచలన నివేదిక విడుదల చేసింది. రాష్ట్రం చూపిస్తున్న ఆదాయం వాస్తవానికి చాలా తక్కువగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. 100 రూపాయల ఆదాయం రావాల్సి ఉంటే కేవలం 30 రూపాయలే వసూలు అవుతున్నాయని పేర్కొంది.

రెవెన్యూ లోటు 140 శాతం పెరిగిందని, ఖర్చులు అదుపు తప్పాయని, కేవలం ఆరు నెలల్లోనే ₹67 వేల కోట్ల అప్పులు తీసుకున్నారని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక ఆశ్చర్యకరంగా, ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రజ్యోతి మరియు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. “పోటెత్తుతున్న లోటు” అంటూ ఆంధ్రజ్యోతి కథనం సంచలనం సృష్టించింది.

ఇప్పటివరకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన రాధాకృష్ణ మీడియా, ఇప్పుడు బాబు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బయటపెట్టడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

జగన్ అనుచరులు సోషల్ మీడియాలో “జగన్ బెస్ట్.. బాబు వేస్ట్ అంటున్నది కాగ్, ఆంధ్రజ్యోతి రెండూ” అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

https://x.com/WarriorYsJagan/status/1987820514187055442?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories