Top Stories

రూట్ మార్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ తీరులో ఇటీవల పెద్ద మార్పు కనిపిస్తోంది. గతంలో మీడియా దూరంగా ఉన్నారని విమర్శలు వచ్చిన జగన్, ఇప్పుడు పూర్తిగా వ్యూహం మార్చుకున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, తన మాటను ప్రజలకు నేరుగా చేరవేయాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన ఇక మాటలకే పరిమితం చేయడం లేదు. ఆధారాలను మీడియా ముందుకు తీసుకువస్తూ, సంఖ్యలు–పత్రాలు చూపిస్తూ ప్రభుత్వ పనితీరును నిలదీస్తున్నారు. గతంలో ప్రచార యుద్ధంలో జరిగిన లోటుపాట్లను పూడ్చుకునేందుకు ఇది జగన్ పక్కా ప్రయత్నమని విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు చూస్తే… వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని రీబిల్డ్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. సమయానుసారం ప్రజలనుద్దేశించి మాట్లాడటం, ప్రభుత్వ పనితీరుపై కఠినమైన విమర్శలు చేయడం, ఆధారాలతో ప్రజాభిప్రాయాన్ని ఆకర్షించడం.. ఇవి అన్నీ వచ్చే రాజకీయ పోరాటానికి పునాది వేస్తున్నాయి.

వచ్చే ఎన్నికల దృష్ట్యా, ప్రజలతో నేరమైన కమ్యూనికేషన్ పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ మార్పు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే… జగన్ రాజకీయ శైలిలో వచ్చిన ఈ కొత్త దిశ, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలకు వేడి తెచ్చే సూచనలు ఇస్తోంది.

https://x.com/YSJ2024/status/1990451419045057011?s=20

Trending today

వైసీపీలో కసి పెరిగింది..

ఏపీలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలపై తెలుగుదేశం పార్టీ...

చంద్రబాబు అంతే..

ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి...

రాజమౌళి కి రాముడు వివాదం.. పాత ట్వీట్ వైరల్

సినిమా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా...

పిఠాపురంలో పవన్ పెద్ద ప్లానింగే

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వత రాజకీయ...

ABN వెంకటకృష్ణ ఎలివేషన్స్..

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన విశాఖ సీఐఐ సమ్మిట్ పై ఎల్లో మీడియా...

Topics

వైసీపీలో కసి పెరిగింది..

ఏపీలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలపై తెలుగుదేశం పార్టీ...

చంద్రబాబు అంతే..

ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి...

రాజమౌళి కి రాముడు వివాదం.. పాత ట్వీట్ వైరల్

సినిమా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా...

పిఠాపురంలో పవన్ పెద్ద ప్లానింగే

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వత రాజకీయ...

ABN వెంకటకృష్ణ ఎలివేషన్స్..

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన విశాఖ సీఐఐ సమ్మిట్ పై ఎల్లో మీడియా...

పవన్ కళ్యాణ్‌పై బాలకృష్ణ మాస్ కామెంట్స్!

  హిందూపురం పర్యటనలో ఉన్న నందమూరి బాలకృష్ణ మరోసారి ఆకర్షణగా మారారు. అభివృద్ధి...

టీవీ5 సాంబ సీరియస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...

‘బాబు’ ఏక్ నంబర్.. ‘లోకేష్’ దస్ నంబర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ చోరీ ఆరోపణలు కొత్తవి కావు. ఒక్క ప్రాజెక్ట్,...

Related Articles

Popular Categories