Top Stories

జగన్ పై ‘పచ్ఛ’ మీడియా అక్కసు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడని ఎల్లో మీడియా, ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరియు టీడీపీ సోషల్ మీడియా దారుణమైన విష ప్రచారం చేశాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవి అని స్వయంగా పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల వివరణ ప్రకారం, లింగయ్య అనే వృద్ధుడు మృతికి జగన్ కాన్వాయ్ కారణం కాదు. ఆయన్ని ప్రమాదానికి గురి చేసింది ఒక ప్రైవేట్ వాహనం అని పోలీస్ అధికారులు వివరంగా తెలిపారు. దీంతో ఏబీఎన్ న్యూస్ ఛానెల్ మరియు టీడీపీల అసలు రంగు బయటపడింది. జగన్‌పై విషం చిమ్మడానికి వారు ఎంతకైనా దిగజారుతారని మరోసారి రుజువైంది.

ఏబీఎన్ ఆర్కే, చంద్రబాబు, టీడీపీలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ ప్రభావాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు పాల్పడటం దారుణమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. మీడియా తన బాధ్యతను విస్మరించి, నిరాధార ఆరోపణలతో వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/GraduateAdda/status/1935296852032897118

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories