Top Stories

జగన్ సంచలన నిర్ణయాలు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక మలుపు వద్ద నిలిచినట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు, ఆందోళన కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే వ్యూహం, జిల్లాల పర్యటనలపై ఆయన స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇటీవల యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శల దృష్ట్యా, ఇకపై పార్టీ బలమైన పోరాటానికి సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈసారి జరిగే ఆందోళనల్లో జగన్ స్వయంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే నెలల తరబడి వాయిదా పడుతున్న జిల్లాల పర్యటనపై కూడా ఆయన ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అసెంబ్లీ హాజరు, ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశాలపై కూడా చర్చ జరుగనుంది. మొత్తం మీద జగన్ ఈరోజు తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించనున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories