Top Stories

జనాల్లోకి జగన్.. ఆయుధం అదే

ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాలతో రాజకీయాల్లో నిలదొక్కుకున్న వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఆయుధంగా ఎంచుకున్నది.. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశం’.

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. ప్రజల్లో ఈ అంశంపై చర్చను రగిలించి, వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాలన్న లక్ష్యంతో ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నర్సీపట్నంను వేదికగా చేసుకుని పోరాటానికి సన్నద్ధం అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2014 నుంచి విశాఖ జిల్లాలో వైసీపీ ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోవడంతో, అక్కడ తన పట్టు బలపరిచే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ఈ సారి మెడికల్ కాలేజీలే ప్రధాన అజెండాగా ఆయన ప్రజల్లోకి రావడం విశేషం.

ఇక ప్రజల్లోకి రావడంలో ఆలస్యం చేసిన జగన్, ఈసారి నిజంగానే రోడ్డెక్కుతారని కూటమికి సెగలు పుట్టిస్తారని సమాచారం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం మెడికల్ కాలేజీల వివాదం జగన్ రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories