Top Stories

జనాల్లోకి జగన్.. ఆయుధం అదే

ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాలతో రాజకీయాల్లో నిలదొక్కుకున్న వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఆయుధంగా ఎంచుకున్నది.. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశం’.

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. ప్రజల్లో ఈ అంశంపై చర్చను రగిలించి, వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాలన్న లక్ష్యంతో ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నర్సీపట్నంను వేదికగా చేసుకుని పోరాటానికి సన్నద్ధం అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2014 నుంచి విశాఖ జిల్లాలో వైసీపీ ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోవడంతో, అక్కడ తన పట్టు బలపరిచే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ఈ సారి మెడికల్ కాలేజీలే ప్రధాన అజెండాగా ఆయన ప్రజల్లోకి రావడం విశేషం.

ఇక ప్రజల్లోకి రావడంలో ఆలస్యం చేసిన జగన్, ఈసారి నిజంగానే రోడ్డెక్కుతారని కూటమికి సెగలు పుట్టిస్తారని సమాచారం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం మెడికల్ కాలేజీల వివాదం జగన్ రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories