Top Stories

పాదయాత్రలో అభ్యర్థుల ప్రకటన..  జగన్ సంచలనం

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు ముందుగా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఎదురైన భారీ పరాజయం తర్వాత జగన్ తన రాజకీయ దారిలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువతను ముందుకు తీసుకురావడమే ఆయన కొత్త లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇప్పటికే జగన్ విద్యార్థి, యువజన విభాగాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై “ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయండి, భవిష్యత్తు మీదే” అని సందేశమిచ్చారు. పార్టీ అంతర్గత సర్వే ప్రకారం, వచ్చే ఎన్నికల్లో సుమారు 50 శాతం నియోజకవర్గాలను యువతకు కేటాయించే ఆలోచనలో జగన్ ఉన్నారని సమాచారం.

అయితే గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వంటి ప్రయోగాలు ఫలించలేదు. ఈసారి మాత్రం జగన్ సర్వే ఆధారంగా యువ అభ్యర్థులను ఎంపిక చేసి, 2027లో జరగనున్న తన పాదయాత్రలో వారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాదయాత్ర విజయవంతమైతే అప్పటికప్పుడు అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.

పార్టీ లోపల సీనియర్ల అసంతృప్తి తథ్యం అయినప్పటికీ, జగన్ “యువతే భవిష్యత్తు” అన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. కానీ ఈ వ్యూహం వాస్తవంగా ప్రజలకు నచ్చుతుందా? లేక మరోసారి ‘వికటించిన ప్రయోగం’గా మారుతుందా? అనేది 2029 ఎన్నికలతో తేలనుంది.

Trending today

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

Topics

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

Related Articles

Popular Categories