Top Stories

అదే నిజమైతే.. మరోసారి సీఎంగా జగన్!

ఏపీ రాజకీయాలు ప్రతీ 5 ఏళ్లకోసారి మారుతున్నాయి. తెలంగాణలో ప్రతీ 10 ఏళ్లకు అధికారం చేతులు మారుతోంది. కానీ ఏపీలోని అగ్రెసివ్ రాజకీయ నేతలు.. వారికి తోడు ప్రజల్లోనూ పంతాలు పట్టింపుల వల్ల 5 ఏళ్ల పాటు ఏ రాజకీయ పార్టీని కొనసాగించడం లేదు.

తమిళనాడులో వలే ఏపీలోనూ ప్రతీ 5 ఏళ్లకోసారి అధికారాన్ని మార్చుతున్నారు. ఆ ఒరవడి ఏపీ విడిపోయాక మొదలైంది. 2014లో చంద్రబాబును గెలిపించిన ఏపీ ప్రజలు 2019లో మాత్రం జగన్ కు పట్టం కట్టారు. మళ్లీ 2029లో ఖచ్చితంగా జగన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు ప్రజలు అధికారం ఇవ్వలేదు. దీంతో ఇతర విషయాలతో సంబంధం లేకుండా.. తమిళ ప్రజలలాగా ఆంధ్రులు ప్రతిసారి మార్పు కోరుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు.

అదే నిజమైతే 2029లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పట్టంకట్టి జగన్ను మరోసారి సీఎం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే సూపర్ 6 సహా చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోతున్నారు. నీకు 15 వేలు, నీకు 18 వేలు అన్న టీడీపీ నేతలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిలదీతలు ఎక్కువైపోయాయి. శాంతి భద్రతలు ఏపీలో పడిపోయాయి. చూస్తుంటే ఏపీలో టీడీపీ ఎన్నికల హామీల వైఫల్యంతో ఖచ్చితంగా వచ్చేసారి ఓడిపోతుందని.. జగన్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories