Top Stories

Janasena : వైసీపీని ఓడించేందుకు జనసేన కుట్ర వెలుగులోకి..

Janasena : అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని టీడీపీ, జనసేన నిరూపించాయి. ‘నీకు 15 వేలు.. నీకు 18 వేలు’ అంటూ ఎన్నికల ముందర మహిళలను బుట్టలో వేసుకొని ఓట్లు వేయించుకొని ఇప్పుడు చేతులు ఎత్తేశాడు మన చంద్రబాబు. అలివికాని హామీలన్నీ ఇచ్చేసి ఇప్పుడు అమలు చేయకుండా టీడీపీ, జనసేన ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.

అయితే ‘తల్లికి వందనం’కు 15 వేలు ఇవ్వలేక వచ్చే ఏడాదికి వాయిదా వేసిన కూటమి సర్కార్ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా దారుణంగా మోసం చేసిందని.. ఎన్నో అమలు చేయని హామీలను ప్రజల వద్ద చెప్పి మోసం చేసిన వైనం వెలుగుచూసింది.

తాజాగా జనసేన నాయకులు గ్రామస్థులకు గేదెలు, ఆవుల కొట్టాలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించి పాలు పితుక్కొని సంపాదించుకోవచ్చని.. నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని.. ఊరు చివర చెరువు వద్ద పశువుల కొట్టాలు ఏర్పాటు చేసి.. పని వారిని గడ్డి వేయడానికి పెడుతామని.. ప్రజలు వెళ్లి వారి గేదెల వద్ద పాలు పితుక్కొని సంపాదించుకోవచ్చని ఆశ చూపారు.

ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జనసేన సైతం ప్రజలను మోసం చేసే ఇలా ఓట్లు వేయించుకొందని అర్థమవుతోంది. వైసీపీని ఓడించేందుకు క్షేత్ర స్థాయిలో జనసేన కుట్ర బయటపడింది. ఆ వీడియోను మీరు చూడొచ్చు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories