Top Stories

కొవ్వూరులో కూటమి కలహం

 

తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చ రేపాయి. సోమవారం టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కూటమి సమన్వయ సమావేశంలో, జనసేన నేతలు నామినేటెడ్ పదవుల కోసం డిమాండ్ చేశారు. ఆశించిన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో వాగ్వాదం చోటుచేసుకుంది.

వివాదం అక్కడితో ఆగకుండా అర్ధరాత్రి రహదారిపై ఘర్షణలకు దారి తీసింది. టిడిపి నేతలు జనసేన శ్రేణులపై దాడి చేసి, దారుణంగా కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడిలో పలువురు జనసేన నేతలు గాయపడ్డారు. గాయపడిన వారు దొమ్మేరు సెంటర్లో నిరసన దీక్ష చేపట్టగా, స్థానికులకు పరిస్థితి అర్థం కాకపోయింది.

గతంలోనే కొవ్వూరులో కూటమి అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి. నామినేటెడ్ పదవుల కేటాయింపుపై జనసేన ఇన్చార్జ్ టీవీ రామారావు సస్పెన్షన్ కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన కూటమి భవిష్యత్తుపై మరింత సందేహాలు రేకెత్తిస్తోంది.

స్థానిక డీఎస్పీ దేవకుమార్ జోక్యం చేసుకుని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జనసేన నేతలు దీక్షను విరమించారు.https://x.com/greatandhranews/status/1965293337528988134

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories