Top Stories

KA Paul : ఒక్క మాటతో బాబు బండారం బయటపెట్టిన కేఏ పాల్.. వైరల్ వీడియో

KA Paul : అతడు ఏ కాకలు తీరిన రాజకీయ నాయకుడో.. యువ నేతో కాదు.. కానీ ఆయన మాటలు మాత్రం తూటాల్లా పేలుతాయి. పైకి కమెడియన్ లా ఉన్నా మాటలు చూస్తే మాత్రం మంటపెట్టేలా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితుడైన కేఏ పాల్ మరోసారి చంద్రబాబు పథకాలపై చేతులెత్తేసిన నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేశారు. ఓ రకంగా తన మాటలతో ఉతికి ఆరేశాడు.

ఎన్నో హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలకు మంచి పాలన అందించకుండా వారికి మేలు చేయకుండా వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తూ.. రుషికొండ భవనాలపై రచ్చ చేస్తూ.. తాజాగా పథకాలకు నిధులు లేవు.. ఏం చేయలేకపోతున్నామని అనడంపై ఏపీ ప్రజలంతా హతాషులవుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ లతో గెలిచిన బాబు నమ్మించి ఇలా హామీలు అమలు చేయకుండా చేతులు ఎత్తేస్తాడని తనకు ముందే తెలుసు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సూటిగా ప్రశ్నించారు.

ఇప్పుడు సూపర్ 6 అంటే భయమేస్తోందని బాబు అంటున్నాడని.. బాబు దొంగ మాటలు గురించి తాను ముందే హెచ్చరించానని కేఏ పాల్ ఆరోపించారు. హైదరాబాద్ కట్టింది తానేనని చెప్పుకునే చంద్రబాబుకు తాను ఎన్ని కంపెనీలు హైదరాబాద్ కు తీసుకొచ్చానని.. వాళ్లందరినీ పిలిచి అడగండని అన్నారు.

తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి జైలుకు వెళ్లకుండా ఉండడానికి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడని కేఏ పాల్ మండిపడ్డారు. ఇదే మోడీని ఘోరంగా తిట్టి ఇప్పుడు ఆయన వద్ద భిక్షం ఎత్తుకుంటున్నాడని పాల్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఫెయిల్ అయ్యాడని పాల్ ఆరోపించాడు.

గద్దెనెక్కగానే వైసీపీ వైఫల్యాలపై దృష్టిపెట్టకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని పెట్టుకోవాలని.. పోలవరం కట్టాలని.. అమరావతిని పూర్తి చేయాలని కేఏ పాల్ సూటిగా బాబు, పవన్ లను నిలదీశారు. కేఏ పాల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories