Top Stories

ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు..

కేరళ రాజకీయాల్లో మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారానికి దారితీశాయి. మలయాళ నటి, జర్నలిస్ట్ రినీ ఆన్‌ జార్జ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి. రినీ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ అసభ్యకర సందేశాలు పంపి, హోటల్‌కు రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ విషయం పార్టీ నాయకత్వానికి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.

రాహుల్ పేరు బహిర్గతం కావడంతో బీజేపీ కార్యకర్తలు ఆయన కార్యాలయం ముందు నిరసనలకు దిగారు. రచయిత హనీ భాస్కరన్ కూడా సోషల్ మీడియాలో రాహుల్‌పై తన అనుభవాన్ని బహిర్గతం చేస్తూ ఆరోపణలు చేశారు. ఇదే తరహాలో యూత్ కాంగ్రెస్‌లోనే మరికొన్ని మహిళా కార్యకర్తలు కూడా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.

చర్యలు తీసుకోకుండా పార్టీ మౌనంగా ఉండటం వల్ల కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ రాహుల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories