Top Stories

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రముఖంగా ఈ పేరు వినిపించేది. అంతలా సుపరిచితులు అయ్యారు సోషల్ మీడియా వేదికగా. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిర్వహించిన కార్యక్రమం చాలా ఆకట్టుకుంది. ప్రజలను మరింత దగ్గర చేసింది. విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే ఆయన ఓటమి అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు తెలంగాణ లోని కేటీఆర్ కు సైతం. అయితే అంతలా గుర్తింపు తెచ్చి పెట్టింది గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమంతో క్రేజ్ అయితే వచ్చింది కానీ.. 2024 ఎన్నికల్లో గెలుపు మాత్రం దక్కలేదు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు ఎంతో చేశానని.. అటువంటి తననే ఓడించారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేతిరెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మళ్లీ క్షేత్రస్థాయిలోకి దిగారు. గతంలో విపరీతమైన క్రేజ్ తెచ్చిన ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమాన్ని ప్రతిపక్షంలో ఉండగానే తిరిగి ప్రారంభించారు. ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.

2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న కేతిరెడ్డి, ఇప్పుడు వరుస పర్యటనలు, ఇంటర్వ్యూలతో చర్చల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ కార్యక్రమం ప్రచార స్టంట్ అన్న విమర్శలు ఉన్నా, ప్రజాదరణ మాత్రం దక్కింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఉన్న నేపథ్యంలో, కేతిరెడ్డి పునరాగమనం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ప్రయత్నం 2029 ఎన్నికల్లో ఫలితం ఇస్తుందా? అన్నది వేచి చూడాలి.

Trending today

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

Topics

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

Related Articles

Popular Categories